Thursday, October 1, 2020

KRISHNA - GUNTUR జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు ఓటు రిజిస్టర్ చేసికొనుటకు ఆన్లైన్ లింక్

🅰🅿

నేటి నుంచి KRISHNA - GUNTUR జిల్లాల శాసన మండలి ఓటర్ల నమోదు




కృష్ణా - గుంటూరు జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయు నియోజక వర్గ ఓటర్ల నమోదు అక్టోబర్ 1  నుండి ప్రారంభం అవుతుంది. 

ఆన్లైన్ నమోదు చేసుకొనుటకు క్రింది లింక్

https://ceoaperolls.ap.gov.in/ap_mlc_2020/online/form19.aspx

 గత ఓటరు జాబితాలో పేరు ఉన్నా, ప్రస్తుతం నమోదు చేసుకోవాలి. 

SCHEDULE

ఓటర్ల నమోదు ప్రకటన జారీ   -  October 1

నమోదు స్వీకరణ తొలి పునః ప్రకటన జారీ - October15

నమోదు స్వీకరణ మలి పునః ప్రకటన జారీ - October 25

దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ - November 6

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ  -  December 1

అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు గడువు - Dec 1 to 31 Dec. 

అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం - 2021 January, 12.

తుది ఓటర్ల జాబితా ప్రచురణ  - 2021 January 18న.



No comments:

Post a Comment