Thursday, April 14, 2022

🅰🅿 పదవ తరగతి రాయబోయే విద్యార్థులకు పరీక్షా సమయంలో పాటించ వలసిన సూచనలు

 🅰🅿  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం:

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం వారు సూచనలను జారీ చేయడమైనది. 

 తేదీ 27-04-2022 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే పదవ తరగతి పరీక్షలలో పాల్గొనే విద్యార్థులందరూ పాటించ వలసిన సూచనలు తెలియ జేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన గౌరవనీయ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్.. (తెలుగులో)






 




No comments:

Post a Comment